వైస్ జగన్ క్యాబినెట్ లో ఆమోదముద్ర పడనున్న అంశాలివే

– వచ్చే నెల నుంచి అవ్వా తాతలు, వితంతువులతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులకు రూ.2,250, వికలాంగులకు రూ.3,000.. డయాలసిస్‌ రోగులకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పింఛన్‌ పెంపు 
– పింఛన్‌ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
– ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై నిర్ణయం 
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి, హోం గార్డులు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం
– రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్ల వేతనాలను రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు. 

Leave a Response